ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో విపరీతంగా పెరగడంతో బారత్ లో ఎకనామిక్ గ్రోత్ 3.4 కి పడిపోయింది. ఈ తరుణంలో మొబైల్ తయారీ రంగాలైతే ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక స్మార్ట్ ఫోన్ లాక్ డౌన్ ముందు తీసుకున్న వారికీ లాక్ డౌన్ తర్వాత తీసుకునే వారి మద్య వ్యత్యాసం బారీగానే పెరగనుంది. లాక్ డౌన్ ముందు 12% జిఎస్టి ఉండగా లాక్ డౌన్ తర్వాత తీసుకునే ఫోన్ ల పై 18% జిఎస్టి పెరిగింది.
వివో, ఒప్పో, జియోమీ వంటి పలు బ్రాండ్ ఫోన్ల పై 6% జిఎస్టి పెరిగిన విషయాని ఆయా సంస్థల వెబ్ సైట్ లలో పొందుపరిచారు.
పెరిగిన ఫోన్ ల వివరాలు ఈ విదంగా ఉన్నాయి : Realme phones prise List
1 | MODEL | OLD PRICE | NEW PRICE |
2 | Realme 6 | 12,999 | 13,999 |
3 | Realme 6 pro | 16.999 | 17,999 |
4 | Realme C3 | 6,999 | 7,499 |
5 | Realme 5i | 8,999 | 9,999 |
6 | Realme X2 | 16,999 | 17,999 |
7 | Realme X2 pro | 27,999 | 29,999 |
8 | Realme XT | 15,999 | 16,999 |
9 | Realme X | 16,999 | 17,999 |
10 | Realme 5 pro | 12,999 | 13,999 |
11 | Realme x pro master edition | 19,999 | 20,999 |
12 | Realme 5s | 9,999 | 10,999 |
13 | Realme X2 PRO Master Edission | 34,999 | 36,999 |
Redmi Mobiles Price List : మార్చి నెలలో రిలీజైన రెడ్మి పోన్లు కూడా తమ జిఎస్టి రేట్లను సవరించినట్లు తెలిపింది తెలిపింది.
1 | Readmi Note 9 Pro | 12,999 | 14,999 |
2 | Readmi Note 9 pro max | 14,999 | 17,999 |
ఇవే కాక పలు కొత్త పోన్లు కూడా రిలీజ్ అయిన తరుణంలో ఇప్పుడు వాటి ధర కూడా పెంచాల్సి వచ్చింది. ఈ ధరలు కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత ఆయా కంపెనీలు తగ్గిస్తాయా లేక ఈ సంవత్సరం ఇదే విధంగా కొనసాగిస్తాయా అనేది ఇంకా తెలియరాలేది. ఏదేమైనా కరోనా స్మార్ట్ ప్రియులను బయపెట్టడమే కాదు జోబుకు చిల్లు కూడా పెడుతుందన్నమాట.